-
Home » DISCUSS
DISCUSS
Telangana Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలతోపాటు కవితకు ఈడీ నోటీసులపై చర్చ
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ గురువారం (మార్చి9,2023) జరుగనుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
Telangana Cabinet Meeting : ఈ నెల 10న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈనెల 10న జరుగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగున్న ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్ల విషయంపై చర్చించే అవకాశం ఉంది.
Britan pm in inida : బ్రిటన్ ప్రధాని భారత్ పర్యటన అందుకేనా..?బోరిస్ బుజ్జగింపులు ఫలిస్తాయా?
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటనలో ఆంతర్యం అదేనా? రష్యా-యుక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ ను బుజ్జగించే తీరులోనే సాగనుందా? బోరిస్ బుజ్జగింపులకు భారత్ దిగొస్తుందా?
Telangana CM KCR : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో దేశ రాజకీయాలపై చర్చించా : సీఎం కేసీఆర్
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని విమర్శించారు. 75 ఏళ్ల స్వాతంత్య్రంలో దేశం సరిగా అభివృద్ధి కాలేదని పేర్కొన్నారు. దేశానికి ఇప్పుడు కొత్త దిశానిర్ధేశం కావాలన్నారు.
KCR-Kishan Reddy : మోదీ పాలనపై చర్చించేందుకు సిద్ధం..కేసీఆర్ సవాల్ స్వీకరిస్తున్నా: కిషన్ రెడ్డి
ప్రధాని మోడీ పాలనలో దేశానికి ఏడేళ్లలో ఏంచేసింది?అంశంపై కేసీఆర్ బహిరంగ సవాల్ ను నేను కేంద్ర ప్రభుత్వం తరపున స్వీకరిస్తున్నానని..చర్చకు నేను సిద్ధం అని కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు.
Movie Ticketing Portal : సినిమా టికెటింగ్ పోర్టల్ కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపుతుందా..?
ఏపీలో ఆన్లైన్ టికెట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఏపీలోని అన్ని థియేటర్లకు ఆన్లైన్ టిక్కెట్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం చూస్తోంది.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్తో సోము వీర్రాజు భేటీ, బద్వేల్ ఉప ఎన్నికపై చర్చ
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికపై బీజేపీ, జనసేన మధ్య సంప్రదింపులు మొదలయ్యాయి. జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు.
Opposition’s Joint Statement : ప్రభుత్వ అహంకార వైఖరి వల్లే పార్లమెంట్ లో ప్రతిష్ఠంభన..విపక్షాల సంయుక్త ప్రకటన
జాతీయ భద్రతకు సంబంధించిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై పార్లమెంట్ లో చర్చ జరిపి తీరాల్సిందేనని, హోంమంత్రి అమిషా దీనిపై సమాధానం చెప్పాలని 14 విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
Elections In Jammu And Kashmir : జమ్ముకశ్మీర్ ఎన్నికలకు కేంద్రం సన్నాహాలు
జమ్ముకశ్మీర్ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
PM Modi : కరోనా పరిస్థితులపై సీఎంలతో చర్చించిన ప్రధాని మోడీ
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రధాని మోడీ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు.