Home » Disease
ముఖ్యంగా కోవిడ్ తరువాత ఇలాంటి అనారోగ్యాల బారిన పడుతున్న యువతీయువకుల సంఖ్య పెరుగుతోంది. హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఒక దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితి. గుండె శరీరంలోని అన్ని భాగాలకు తగినం
ఈ టీకా కార్యక్రమంలో భాగంగా 51 కోట్ల పశువులకు గాలికుంటు వ్యాధికి టీకాలు, 4 నుండి 8మాసాల వయస్సున్న 3.6కోట్ల పెయ్య దూడలకు బ్రూసెల్లోసిస్ వ్యాధికి టీకాలు వేయనున్నారు.
ఈ ఔషదంతో రోగ నిరోధక వ్యవస్థను నియంత్రించడం, మూత్రపిండాల్లో తలెత్తే విషతుల్యతను తగ్గించడం,యాంటీఆక్సిడెంట్లను విడుదల చేయడం కిడ్నీల పనితీరును పెంచుతున్నట్లు గుర్తించారు. సీరం క్రియాటి
కెనడాకు చెందిన ఓ 12 ఏళ్ళ బాలుడు కొద్దిరోజుల క్రితం తీవ్రమైన గొంతునొప్పి, శరీరం నాలుగ పసుపచ్చరంగులోకి మారటం, కడుపునొప్పి వంటి సమస్యలతో ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా పరీక్షల్లో రక్తహీనతతో పాటు, ఎప్సీన్ బార్ వైరస్ ను బాలుడి �
COVID-19 Cases : ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ప్రమాదకరంగా మారుతోంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో.. తెలియని పరిస్థితి నెలకొంది. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు గురవుతున్నారు. గత 24 గంటల వ్య
Virus: అమెరికాలో ఆల్రెడీ వందల కొద్దీ మగాళ్లు దీని బారిన పడ్డారు. నరాల్లో రక్తం గడ్డకట్టుకుపోవడం, జ్వరం వచ్చి తగ్గిపోతుండటం, ఊపిరితిత్తుల సమస్య లాంటి సమస్యలు 40శాతం మందిలో కనిపిస్తే మిగిలిన వారు ప్రాణాలు కోల్పోయారని సైంటిస్టులు కనుగొన్నారు. నేష�
తెలంగాణలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు అధికమౌతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలు ప్రజలను రక్షిస్తున్నాయి. టెస్టుల సంఖ్య క్రమక్రమంగా ఎక్కువ చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే..రాష్ట్రంలో 1.33 లక్షల మందికి కరోనా
భారతదేశంలో కరోనా కారణంగా..కేంద్రం విధించిన లాక్ డౌన్ దశల వారీగా నిబంధనలు ఎత్తేస్తోంది. పలు రంగాలకు మినహాయంపులు ఇస్తోంది. మరో రెండు రోజుల్లో అన్ లాక్ 3.0 నుంచి అన్ లాక్ 4.0 అమల్లోకి రానుంది. ఏయే రంగాలకు మినహాయింపు ఇవ్వాలనే దానిపై అధికారులు కసరత్త�
కరోనా వైరస్ వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కొత్త కొత్త అంశాలు తెరపైకి వస్తుండడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే..ఒక్కసారి వ్యాక్సిన్ తీసుకుంటే..జీవితకాలం అవసరం లేదా అనే కొత్త చర్చ తెరపైకి వచ్చ