Home » disha encounter
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ కేసుపై విచారణ జరిపి శుక్రవారం కీలక ప్రకటన చేయనుంది. 2019 డిసెంబరు 6న నలుగురు నిందితులను ఎన్కౌంటర్ జరిపిన ఘటన విచారణలో భాగంగా కమిషన్ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు.
ఈ ఘటనలో జరిగిన ఎన్ కౌంటర్ పై కమిషన్ విచారణ కంప్లీట్ చేసింది. డిసెంబర్ 2019 లో ఈ విచారణ మొదలైంది. కరోనా కారణంగా విచారణ ఆలస్యంగా జరిగింది.
అత్యంత పాశవికంగా వెటర్నటీ డాక్టర్ను కిడ్నాప్ చేసి అత్యాచారం, హత్య చేసిన నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసి నేటికి సరిగ్గా రెండేళ్లు.
సిర్పూర్కర్ కమిటీ గోబ్యాక్ అని స్థానికులు నినాదాలు చేశారు. పోలీసు స్టేషన్కు చేరుకున్న ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది.
దిశ ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమీషన్ సభ్యులు ఈరోజు షాద్నగర్ సమీపంలోని ఘటనాస్ధలాన్ని సందర్శించారు.
దిశ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత తన మానసికి స్ధితి బాగోలేదని తాను ఒత్తిడికి లోనై, గందరగోళానికి గురవటం వలన ఎన్కౌంటర్ తర్వాత జరిగిన విషయాలను సరిగా నమోదు చేయలేకపోయానని అప్పటి షాద్ నగర్
తెలంగాణలో సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో హైపవర్ కమీషన్ ముందు హాజరయ్యారు సజ్జనార్.
ప్రగతి రథ చక్రాలు గతికెక్కుతాయన్న నమ్మకం ఉందని చెప్పారు. కచ్చితంగా ప్రతి విభాగం స్టడీ చేసి... ఏం చేయాలన్నది రివ్యూ మీటింగ్స్ లో నిర్ణయిస్తామన్నారు.
another sensation in disha case: ఏడాది క్రితం దేశం మొత్తం సంచలనం రేపి దిశ హత్య కేసు ఇప్పుడు మరిన్ని సంచలనాల మయం కాబోతోంది. దిశ హత్య ఉదంతమే తీవ్ర విషాదాంతమైతే, ఆ కేసు నిందితుల ఎన్ కౌంటర్ మరో సంచలనం. ఈ సంఘటనలపై సినిమా తీసేందుకు రామ్ గోపాల్ వర్మ చేసిన ప్రయత్నాలు మరో �
Disha Encounter: గతకొంత కాలంగా క్రియేటివిటీని పక్కన పెట్టి వాస్తవ సంఘటనల ఆధారంగానే సినిమాలు తీస్తూ.. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తున్నారు కాంట్రవర్సీ కింగ్.. వివాదాస్పద దర్శకుడు.. రామ్ గోపాల్ వర్మ.. తన సినిమాలకు పబ్లిసిటీ ఎలా చెయ్యాలన�