Disha Murder accused

    దిశ హత్యాచార నిందితుల అంత్యక్రియలు 

    December 23, 2019 / 10:26 AM IST

    దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితుల మృతదేహాలకు హైకోర్టు ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రిలో రీపోస్టుమార్టం నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్‌ వైద్యుల బృందంతోపాటు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి సూపరింటెం

10TV Telugu News