dissenters

    వారు దేశ ద్రోహులు కారు..జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు

    February 15, 2020 / 10:57 PM IST

    విమర్శల నోరు నొక్కి..ప్రజల మనస్సులో భయాందోళనలు కలిగిస్తే..వ్యక్తిగత స్వేచ్చ, రాజ్యాంగ విలువలను హరించేదాక వెళుతుందంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌరుల జాబితా (NRC)లకు వ్యతిరే

10TV Telugu News