Home » Divya Khosla Kumar
బాలీవుడ్ ఇండస్ట్రీపై నటి దివ్య ఖోస్లా(Divya Khosla) షాకింగ్ కామెంట్స్ చేసింది. అక్కడ అంతా ముసలోళ్లతో నిండిపోయింది అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
ఉదయ్ కిరణ్ నటించిన లవ్ టుడే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన దివ్యా ఖోస్లా కుమార్.. బాలీవుడ్ లో నటిగా అదరగొడుతూనే నిర్మాతగా, దర్శకురాలిగా కూడా రాణిస్తుంది.
జాన్ అబ్రహాం నటించిన ‘సత్యమేవ జయతే’ మూవీకి సీక్వెల్గా రూపొందుతున్న ‘సత్యమేవ జయతే 2’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్..
జాన్ అబ్రహాం, దివ్యా కోశ్లా కుమార్ జంటగా, మిలాప్ మిలాన్ జవేరి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సత్యమేవ జయతే 2'.. 2020 అక్టోబర్ 2 విడుదల..