Diwali holidays

    పండుగ వేళ : శివార్లలో విపరీతమైన రద్దీ..ప్రయాణీకుల కష్టాలు

    October 26, 2019 / 02:14 AM IST

    నగరంలో ప్రయాణీకుల కష్టాలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నగర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పండుగ వేళల్లో ఎంజీబీఎస్, జూబ్లి బస్ స్టేషన్లు ప్రయాణీకులతో సందడిగా కనిపించేది. ప్రస్తుతం బోసిపోతున్నాయి. నగర శివార్లకు రద్దీ మారిపోయి�

10TV Telugu News