-
Home » diwali with jawans
diwali with jawans
10 ఏళ్లుగా సైనికులతోనే దిపావళి జరుపుకుంటున్న ప్రధాని మోదీ.. ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలుసా?
November 12, 2023 / 04:19 PM IST
2020లో ప్రధాని మోదీ రాజస్థాన్లోని లాంగేవాలా సరిహద్దు పోస్ట్ను సందర్శించారు. ఆ సమయంలో ట్యాంక్ రైడ్ చేశారు ప్రధాని మోదీ. అనంతరం సైనికులకు మిఠాయిలు పంచారు. ఇక జైసల్మేర్ ఎయిర్ బేస్ వద్ద దేశంలోని వీర సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు.