Home » diwali with jawans
2020లో ప్రధాని మోదీ రాజస్థాన్లోని లాంగేవాలా సరిహద్దు పోస్ట్ను సందర్శించారు. ఆ సమయంలో ట్యాంక్ రైడ్ చేశారు ప్రధాని మోదీ. అనంతరం సైనికులకు మిఠాయిలు పంచారు. ఇక జైసల్మేర్ ఎయిర్ బేస్ వద్ద దేశంలోని వీర సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు.