Home » Diwan Sharif Mulla
కర్ణాటకలోని లింగాయత్ మఠానికి ఓ ముస్లిం వ్యక్తి అధిపతిగా నియమితులు కానున్నారు. గడగ్ జిల్లాలోని మురుగేంద్ర పౌరనేశ్వర మఠంలో ఫిబ్రవరి 26న ఈ అరుదైన ఘట్టం ఆవిష్కృతంకానుంది. మఠానికి చెందిన గోవింద్ భట్, బసవేశ్వరుడి బోధనలపై దివాన్ షరీఫ్ ముల్లా �