Home » DK adikesavulu
చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ పాలక మండలి చైర్మన్ గా పని చేసిన దివంగత డీకే ఆదికేశవులు కుమారుడు డీకే శ్రీనివాస్ ను డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు.