Home » DMK leaders
ఆర్.ఎస్ భారతి గవర్నర్ ప్రసంగంపై స్పందిస్తూ ‘‘చాలా మంది బిహార్ నుంచి వచ్చి ఇక్కడ పానిపూరీలు, సోన్ పాపిడి అమ్ముకుంటారు. వారికి తమిళనాడు గొప్పతనం అంటే ఏంటో తెలియదు. ఆయన (గవర్నర్) కూడా అదే రైలులో ఇక్కడికి వచ్చారు’’ అని అన్నారు. ఈ ఇద్దరు నేతలు చేసి�
తమిళనాడు సీఎం స్టాలిన్ తనదైన శైలిలో పాలనసాగిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. పేద ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నారు. ఎప్పుడూ కూల్ గా ఉండే స్టాలిన్ తాజాగా ఆగ్రహంతో ఊగిపోయారు.