-
Home » do not attack
do not attack
CM KCR : పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయొద్దు : సీఎం కేసీఆర్
October 1, 2021 / 05:54 PM IST
రాష్ట్రంలోని పోడు రైతులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంతో కొట్లాడైనా వారికి న్యాయం చేయాలన్నారు. పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయొదన్నారు.