Home » do not attack
రాష్ట్రంలోని పోడు రైతులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంతో కొట్లాడైనా వారికి న్యాయం చేయాలన్నారు. పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయొదన్నారు.