Home » Doctor
గ్రేటర్ హైదరాబాద్లో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. నగరంలో శుక్రవారం రోజున ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఓ డాక్టర్ కూడా కరోనా సోకింది. ఆగాపురా ప్రాంతంలో నివాసముండే ఈ వైద్యుడు విపరీతమైన జ్వరం, తలనొప్పి ర�
కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో భారతదేశం విజయం సాధించిందని చైనా కాపాడిందని వైద్య నిపుణులు అంటున్నారు. భారతీయులను వారి మనో బలమే కాపాడిందని చెబుతున్నారు. భారత్ లో చిక్కుకున్న చైనా విద్యార్థులతో ఆ దేశ ప్రముఖ వైద్య నిపుణులు ఝాంగ్ వెన్ హాంగ్ వీడ�
ఇప్పుడు దేశవ్యాప్తంగానూ... ప్రపంచవ్యాప్తంగానూ.. ఎక్కడ చూసినా కరోనా కన్నీటి కథలే.. చాలామందికి చివరిచూపు కూడా దక్కని పరిస్థితి. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో ఓ డాక్టర్ పరిస్థితి విన్
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయానక వాతావరణం క్రియేట్ చేసింది. ఇప్పటికే లక్ష మందికి పైగా కరోనా దెబ్బకు చనిపోగా..వైరస్ విపరీతంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీని తీవ్రత రోజురోజుకు పెరిగిపపోతుంది. అయితే లేటెస్�
కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ డాక్టర్ (76) నిన్న(ఏప్రిల్ 15,2020) మృతి చెందాడు. వైద్యుడికి కరోనా వైరస్ ఉన్నట్లు చనిపోయిన తరువాత పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో
తమ ప్రాణాల పణంగా పెట్టి కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది. విపత్కర పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా వారు విధులు నిర్వహిస్తున్నారు.
కరోనా వైరస్ ఓ వైపు భయకంపితులను చేస్తోంది. వైరస్ బారిన పడిన రోగులకు అహర్నిశలు వైద్యం అందిస్తున్నారు వైద్యాధికారులు. వీరు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఏపీ రాష్ట్రంలో వైరస్ రోగుల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. తాజాగా మంచినీళ్లు అనుకుని శానిటైజ�
కరోనా వైరస్ ఓ వైపు భయకంపితులను చేస్తోంది. వైరస్ బారిన పడిన రోగులకు అహర్నిశలు వైద్యం అందిస్తున్నారు వైద్యాధికారులు. వీరు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఏపీ రాష్ట్రంలో వైరస్ రోగుల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. తాజాగా మంచినీళ్లు అనుకుని శానిటైజ�
కరోనా వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు సామాన్యులు మాత్రమే చనిపోయారు. కానీ దేశంలోనే తొలిసారిగా ఓ డాక్టర్ కరోనా కాటుకు బలయ్యాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో గురువారం(ఏప్రిల్-9,2020) ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా పేషెంట్లకు చికిత్స చేయకున్నా ఆ�
కరోనా వైరస్పై పోరాడేందుకు 2019లో మిస్ ఇంగ్లాండ్ కిరీటం గెలిచిన భారత సంతతి వైద్యురాలు భాషా ముఖర్జీ తిరిగి యుకేకు వచ్చారు. కరోనాపై కొనసాగే పోరాటంలో ముందుండి తన సేవలు అందించేందుకు వచ్చారు. గత ఏడాదిలో మిస్ వరల్డ్ పోటీ పూర్తి చేసిన తర్వాత ముఖర్జీ