Home » Doda District
వరుస భూకంపాలు జమ్మూకశ్మీరులో కలకలం రేపాయి. 24 గంటల్లోనే ఐదు సార్లు భూకంపాలు సంభవించడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం వచ్చిన 15 నిమిషాల తర్వాత జమ్మూ కశ్మీర్లోని దోడా జిల్లాలో శనివారం రాత్రి 9.55 గ
జమ్ముకశ్మీర్ లోనూ కలకలం రేగింది. స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళన పడుతున్నారు. ఎప్పుడేం ప్రమాదం ముంచుకొస్తుందోనని కంగారుపడుతున్నారు. అసలేం జరిగిందంటే.. జమ్ముకశ్మీర్ లోనూ.. ఉత్తరాఖండ్ జోషిమఠ్ పరిస్థితులు కన