-
Home » Dokka Manikya Varaprasad
Dokka Manikya Varaprasad
సొంత పార్టీలోనే ప్రత్యర్థులు.. ఎమ్మెల్యే శ్రీదేవిని టార్గెట్ చేస్తుంది ఎవరు?
October 2, 2020 / 05:42 PM ISTtadikonda mla sridevi: గుంటూరు జిల్లాలో కీలమైన ఎస్సీ నియోజకవర్గం తాడికొండ. రాజధాని అమరావతి పరిధిలో ఉండే ఈ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.…
చంద్రబాబుకి సీనియర్లు దూరం కావడానికి కారణం లోకేషేనా?
March 14, 2020 / 09:27 AM ISTతెప్పలుగా చెరువులు నిండిన కప్పలు పదివేలు చేరున్.. మీకూ నాకే కాదు.. చంద్రబాబుకూ తప్పదు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెంత చేరి.. పదవులు అనుభవించిన
చంద్రబాబు, వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్న జగన్ నిర్ణయం
March 14, 2020 / 09:15 AM ISTప్రాజెక్టు గేట్లు తెరిస్తే నీళ్లు దూకినట్టు.. వైసీపీ గేట్లు తెరవగానే టీడీపీ నుంచి వలసలు ఎగిసిపడుతున్నాయి. ప్రాజెక్టుల నీటిని క్యూసెక్కుల్లో లెక్కేస్తే.. ఇక్కడ పదుల సంఖ్యలో లెక్క
మూడు రాజధానుల నిర్ణయం దుర్మార్గం అన్నారు, నెల రోజులు తిరక్కుండానే వైసీపీలో చేరిపోయారు
March 12, 2020 / 10:16 AM ISTమూడు రాజధానుల నిర్ణయం అస్సలు నచ్చలేదన్నారు. అంతకంటే దుర్మార్గం లేనే లేదన్నారు. అసలు జగన్ నిర్ణయమే సరైనది కాదని తెగేసి చెప్పేశారు. అమరావతి రైతులకు
టీడీపీకి ఎమ్మెల్సీ డొక్కా గుడ్ బై.. త్వరలో వైసీపీలోకి!
March 9, 2020 / 06:27 AM ISTటీడీపీకి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి పంపించారు. ఎమ్మెల్సీ పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే దానిపై ఆయన…
వైసీపీలో చేరతారా?: ఎమ్మెల్సీ పదవికి డొక్కా గుడ్ బై!
January 21, 2020 / 02:13 PM ISTమూడు రాజధానుల విషయంలో ఎలాగైనా పంతం నెగ్గించుకునేందుకు వైసీపీ సర్కారు పావులు కదుపుతోంది. అసెంబ్లీలో సులభంగానే దీనికి సంబంధించిన బిల్లులు గట్టెక్కినా.. శాసన మండలిలో మాత్రం కష్టమే. ఎందుకంటే మండలిలో వైసీపీకి బలం తక్కువగా…
మండలిలో వ్యూహ ప్రతివ్యూహాలు : డొక్కా పయనం ఎటు
January 21, 2020 / 08:16 AM ISTమూడు రాజధానుల బిల్లుపై కీలక సమయం వేళ టీడీపీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీలో చేరుతారా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయనతో వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. 2020, 21వ…
టీడీపీ ప్రభుత్వమే పక్కా : మళ్లీ బాబే సీఎం – డొక్కా
April 15, 2019 / 09:23 AM ISTఏపీ రాష్ట్రంలో మరోసారి TDP అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ జోస్యం చెప్పారు.