Home » Dokka Manikya Varaprasad
tadikonda mla sridevi: గుంటూరు జిల్లాలో కీలమైన ఎస్సీ నియోజకవర్గం తాడికొండ. రాజధాని అమరావతి పరిధిలో ఉండే ఈ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. హైదరాబాద్లో వైద్య వృత్తిలో కొనసాగుతూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇ�
తెప్పలుగా చెరువులు నిండిన కప్పలు పదివేలు చేరున్.. మీకూ నాకే కాదు.. చంద్రబాబుకూ తప్పదు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెంత చేరి.. పదవులు అనుభవించిన
ప్రాజెక్టు గేట్లు తెరిస్తే నీళ్లు దూకినట్టు.. వైసీపీ గేట్లు తెరవగానే టీడీపీ నుంచి వలసలు ఎగిసిపడుతున్నాయి. ప్రాజెక్టుల నీటిని క్యూసెక్కుల్లో లెక్కేస్తే.. ఇక్కడ పదుల సంఖ్యలో లెక్క
మూడు రాజధానుల నిర్ణయం అస్సలు నచ్చలేదన్నారు. అంతకంటే దుర్మార్గం లేనే లేదన్నారు. అసలు జగన్ నిర్ణయమే సరైనది కాదని తెగేసి చెప్పేశారు. అమరావతి రైతులకు
టీడీపీకి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి పంపించారు. ఎమ్మెల్సీ పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు 2020, మార్చి 09వ తేదీ సోమవారం
మూడు రాజధానుల విషయంలో ఎలాగైనా పంతం నెగ్గించుకునేందుకు వైసీపీ సర్కారు పావులు కదుపుతోంది. అసెంబ్లీలో సులభంగానే దీనికి సంబంధించిన బిల్లులు గట్టెక్కినా.. శాసన మండలిలో మాత్రం కష్టమే. ఎందుకంటే మండలిలో వైసీపీకి బలం తక్కువగా ఉంది. అక్కడ ప్రతిపక్ష
మూడు రాజధానుల బిల్లుపై కీలక సమయం వేళ టీడీపీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీలో చేరుతారా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయనతో వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. 2020, 21వ తేదీ మంగళవారం శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానులు, CRD
ఏపీ రాష్ట్రంలో మరోసారి TDP అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ జోస్యం చెప్పారు.