Home » Dolo 650
ఔషధ తయారీ సంస్థలు తాము తయారు చేసే ట్యాబ్లెట్లు, మెడిసిన్ సూచించినందుకు డాక్టర్లకు భారీగా తాయిలాలు ఇస్తున్నాయని, ఇలాంటి వాటిని నియంత్రించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.
దాదాపు 20 మంది అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం. బెంగళూరుతోపాటు ఢిల్లీ, సిక్కిం, గోవా, పంజాబ్, తమిళనాడుల్లో ఉన్న సంస్థకు చెందిన 40 కార్యాలయాల్లో కూడా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో దాదాపు 200 మంది సిబ్బం�
తలనొప్పి, ఒంటి నొప్పులు, జ్వరం ఇలా ఏదైనా సరే వెంటనే గుర్తుకొచ్చేది డోలో 650. ఇక కొవిడ్ మహమ్మారి పుణ్యమాని మార్చి 2020 నుంచి సేల్స్ లో తిరుగులేకుండా దూసుకుపోతుంది.