Home » Domestic air travel
దేశంలోని డొమెస్టిక్ విమాన ప్రయాణికులకు పౌర విమానయాన మంత్రిత్వశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పెరిగిన విమాన ప్రయాణ చార్జీలను తాజాగా తగ్గించింది.....
పౌర విమానయాన శాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది. దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా రివైజ్ చేసిన ధరలను జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నారు.
విమానయాన ధరలు జూన్ 01వ తేదీ నుంచి పెరగనున్నాయి. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. కనీస ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెరగనున్నాయి.