Home » Dominican Republic
విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 126 మంది ప్రయాణికులు ఉన్నారు. రన్వేపై విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
విమాన ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు విడిచిన ఘటన కరేబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్లో చోటుచేసుకుంది.