Home » Domohani railway station
పశ్చిమ బెంగాల్ లోని దోమోహనీ ప్రాంతంలో జరిగిన రైలు ప్రమాదం కారణంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఘటన జరగ్గా ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తుంది.