Domri village

    రిక్షా పుల్లర్‌కు మోడీ లేఖ..ఎందుకో తెలుసా

    February 15, 2020 / 05:53 PM IST

    రిక్షా తొక్కే కార్మికుడికి భారత ప్రధాన మంత్రి మోడీ లేఖ రాయడం ఏంటీ ? అంత విషయం ఏముంటుంది ? అని అనుకుంటున్నారా ? కానీ ఇది నిజంగానే జరిగింది. మోడీ రాసిన లేఖ చూసి ఆ రిక్షా కార్మికుడు ఎంతో సంబరపడిపోయాడు. ప్రధాన మంత్రి తనకు లేఖ రాశాడని..కుటుంబసభ్యులక�

10TV Telugu News