Home » donate plasma
ఇండియాలో COVID-19కు చేసిన ప్లాస్మా ట్రీట్మెంట్ సక్సెస్ అయింది. ఢిల్లీలో తొలి పేషెంట్ ఇదే పద్ధతిలో చికిత్స అందుకుని కరోనాను జయించాడు. ఏప్రిల్ 4వ తేదీన చేయించుకున్న పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. సాకేత్లోని మ్యా
తబ్లిగీ జమాత్ సభ్యులు ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ వేదికగా సమావేశమైన ఘటనతో కేసుల వ్యాప్తి పెరిగిపోయింది. గత నెల ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం కారణంగానే కేసుల తీవ్రత పెరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. కారణం అక్కడికి వెళ్లి వచ్చిన వారిలో కరోనా పాజిటి