Home » Door-to-door
కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’గా హడలెత్తిస్తున్న క్రమంలో ఏపీలో ప్రభుత్వం ఇంటింటికీ ఫీవర్ సర్వే ప్రారంభించింది. ఈరోజు నుంచి డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే ప్రారంభించింది.
రాష్ట్రంలో COVID-19 వ్యాప్తిని అరికట్టడానికి, విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.