Home » Doorstep
గడప మీద కూర్చోవద్దు అని మన పెద్దలు చెబుతారు. గడప ఇవతల ఉండి అవతలి వారికి డబ్బు, వస్తువులు ఇవ్వద్దు అంటారు. గడప మీద కూర్చుని కన్నీరు పెట్టద్దు అంటారు. ఇవన్నీ చెప్పడం వెనుక కారణాలు ఏంటో మీకు తెలుసా?
వడోదర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్ - 19 సోకిన రోగులకు హెల్తీ ఫుడ్ అందచేస్తానని..అది కూడా ఫ్రీగానే అంటూ..ట్విట్టర్ వేదికగా..ట్వీట్ చేయడం వైరల్ గా మారింది.
ration door delivery vehicle Drivers : రేషన్ పంపిణీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ పంపిణీ మొబైల్ వాహనదారులకు అదనంగా చెల్లించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఒక్కో రేషన్ పంపిణీ వాహనదారునికి.. వాహన అద్దె, పెట్రోల్, హెల్పర్ చార్జ్ల కింద 16 వేల రూపాయలు చె�
AP Doorstep Delivery Of Quality Rice : ఇంటికే రేషన్ బియ్యం తీసుకొచ్చి, నాణ్యమైన బియ్యాన్ని అందిస్తామన్నారు మంత్రి కన్నబాబు. సరఫరా చేసే విధానం ఖరారు చేశామన్నారు. 2021, జనవరి 01 తేదీ నుంచి ఇంటికే రేషన్ బియ్యం అమలు చేస్తామన్నారు. 2020, నవంబర్ 05వ తేదీ గురువారం సీఎం జగన్ అధ్యక్ష�