Home » Dornakal
మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం డోర్నకల్ రైల్వే స్టేషన్ నుంచి కాజీపేటకు వెళ్తున్న గూడ్స్ రైలు
టమాటా ధరలు అమాంతం పెరగడంతో వాటికి భారీ డిమాండ్ ఏర్పడింది. గత పదిరోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో టమాటా, పచ్చిమిర్చి చోరీ జరిగింది. మూడు రోజులుగా రాత్రి సమయంలో టమాటా బాక్సులు చోరీ అవుతున్నాయి.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో దారుణం జరిగింది. వ్యక్తి మృతికి కారణమంటూ ఓ మహిళపై గ్రామస్థులు దాడి చేశారు. అంతేకాకుండా ఆమె మెడకు చెప్పుల దండ వేసి ఊరేగించారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్త కుండీలో పడేశారు.