doses

    Coronavirus Vaccine : గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం, జూన్ లో 12 కోట్ల డోసులు

    May 31, 2021 / 07:41 AM IST

    సెకండ్ వేవ్ కరోనా భారత్‌లో ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కానీ వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద భారీ క్యూలు కనిపిస్తూనే ఉన్నాయి. వ్యాక్సిన్‌ డోసు కోసం రోజులు, నెలల తరబడి ఎదురుచూస్తున్నవారు లక్షల మంది ఉన్నారు. వ్యాక్సిన్ వచ్చిందని తెలిస్తే చా

    తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్, టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

    January 16, 2021 / 06:45 AM IST

    vaccine in Telugu states : తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాక్సిన్‌ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి‌. ఏపీలో వ్యాక్సిన్‌ పంపిణీని సీఎం జగన్‌ ప్రారంభించనుండగా.. తెలంగాణలో గవర్నర్‌ తమిళిసై, మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించనున్నారు. ఏపీ వ్యాప్తంగా 332 కేంద్రాల్ల�

    కొవిషీల్డ్ డోసులు సరఫరా ఆలస్యం, ధర విషయంలో కేంద్రంతో సీరంకు కుదరని డీల్ ?

    January 9, 2021 / 12:55 PM IST

    delay in supply of covishield doses : భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్థల్లో ఒక్కటైన సీరం ఇనిస్టిట్యూట్ తాము తయారు చేసిన టీకాను అందించేందుకు ఆలస్యం చేస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి. ధరల విషయంల�

    ఏప్రిల్ కల్లా Oxford టీకా, రూ. 1000కి రెండు డోసులు

    November 21, 2020 / 04:20 AM IST

    Corona vaccine : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ మరికొద్ది రోజుల్లోనే భారత ప్రజలకు అందనుంది. ఇప్పటికే పలు వాక్సిన్లు ఆఖరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఫైజర్, ఆస్ట్రజెనికా ఆక్స్‌ఫర్డ్, స్పుత్నిక్, కొవాగ్జిన్ వంటి వాక్సిన్లు రేస్‌లో ముం

    భారత్ లో డిసెంబర్ 31కల్లా 30 కోట్ల డోస్ లు రెడీ

    October 18, 2020 / 09:11 AM IST

    india have 200 300 mn covid vaccine : ప్రపంచ వ్యాప్తంగా ఇంకా కరోనా విజృంభిస్తూనే ఉంది. భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్ రూపొందించే పనిలో ఉన్నాయి. అయితే..ఎప్పట వరకు వ్యాక్సిన్ వస్తుందనే దానిపై క్లారిటీ రావడం

    వ్యాక్సిన్ ఊహాగానాలపై కేంద్రం క్లారిటీ.. 25 కోట్ల మందికి టీకాలు.. జూలై 2021 నాటికి!

    October 4, 2020 / 09:08 PM IST

    దేశంలో కరోనావైరస్ వ్యాక్సిన్ గురించిన ఊహాగానాల మధ్య, కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ అక్టోబర్ చివరి నాటికి మొత్తం బ్లూప్రింట్ తయారు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. 2021 జూలై చివరి నాటికి సుమారు 25 కోట్ల మందికి టీకాలు వేయనున్నట్లు ఆయన

10TV Telugu News