Home » doubts clear
నేతాసీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్కు తీసుకొచ్చే సమయం ఆసన్నమైందని ఆయన కుమార్తె అనితా బోస్ అన్నారు. సుభాష్ చంద్రబోస్ మృతిపై కొందరికి ఉన్న అనుమానాలకు డీఎన్ఏ పరీక్ష సమాధానం ఇస్తుందన్నారు. 1945 ఆగస్ట్ 18న సుభాష్ చంద్రబోస్ మరణించగా... �