Home » dousing
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్షోగ్రతలతో జనాలకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు. రోడ్లపై బైక్ లపై వెళ్లే వాళ్లకు ఎండ నుంచి ఉపశమనం కోసం అంటూ రాజస్థాన్ రాష్ట్రం వినూత్నంగా ఆలోచించింది. మండే ఎండలో బ�