Home » down
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సోషల్ మీడియా సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా నిలిచిపోయాయి. కొన్ని గంటల పాటు వీటి సేవలు
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సింగనమలలోని గంపమల్లయ్యస్వామి కొండపై నుంచి జారి పడి పూజారి పాపయ్య మృతి చెందాడు.
Jeff Bezos Amazon CEO : అమెజాన్ సీఈవో పదవి నుంచి జెఫ్ బెజోస్ తప్పుకోనున్నారు. ఈ సంవత్సరం చివరికల్లా ఆయన పదవి నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. బెజోస్ స్థానంలో అమెజాన్ వెబ్ సర్వీస్ హెడ్ అండీ జెస్సీ సీఈవో గా నియామకం కానున్నారు. ఈ సందర్భంగా బెజోస్ తన కంపెనీ
యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ వీడియో ఆధారిత సేవలకు విఘాతం కలిగింది. కొద్ది గంటల నుంచి యూట్యూబ్లో ఆన్లైన్లో వీడియోలు చూడడానికి సాంకేతిక సమస్యలు తలెత్తినట్లుగా కనిపిస్తుంది. దీంతో YouTube యూజర్లు గందరగోళానికి గురయ్యారు. ముందుగా వారి ఛానెళ్లు మాత�
సెంట్రల్ లండన్ లో ఓ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. నగ్నంగా రోడ్డుపైకి వచ్చాడు. అతడి ఒంటిపై నూలు పోగు కూడా లేదు. కానీ ప్రైవేట్ భాగం కనిపించకుండా మాస్కు ధరించాడు. సెంట్రల్ లండన్ లోని ప్రముఖ షాపింగ్ స్ట్రీట్ లో శుక్రవారం(జూలై 24,2020) ఈ ఘటన జరిగిం�
తనను ప్రశ్నించిన ఓ మహిళా రిపోర్ట్ పై అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. కరోనా విషయంలో తాను తీసుకున్న నిర్ణయాలకు తనను ప్రశంసించాల్సిందేనని ఆ మహిళా రిపోర్టర్ కు ట్రంప్ సూచించారు. సోమవారం వైట్ హౌస్ లో ట్రంప్ మీడియా సమావ�
లాక్ డౌన్ పొడిగిస్తారా ? లేక ఎత్తేస్తారా ? ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తారా ? ఇలాంటివి ఎన్నో సందేహాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే..సమయం దగ్గర పడుతోంది. 21 రోజుల పాటు కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసి
భారత దేశాన్ని రక్షించేందుకు..ప్రజలను కాపాడేందుకు సరిహద్దులో శ్రమిస్తున్న ఓ జవాన్ ఇంటిని దుండుగులు కాల్చేశారు. ఇంట్లో మనుషులు ఉంటారనే సంగతి వారు మరిచిపోయారు. గ్యాస్ సిలిండర్ వేసి..నిప్పు పెట్టారు. దీంతో ఆ ఇళ్లు మొత్తం కాలిపోయింది. అందులో ఉన్
గతేడాది డిసెంబర్ లో దేశీయ మార్కెట్లో మొత్తం ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 8.4శాతం పడిపోయినట్లు శుక్రవారం సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM)తెలిపింది. గత డిసెంబర్ లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు(ప్యాసింజర్ కార్లు,యుటిలిటి వెహి�
దేశ రాజధాని ఢిల్లీలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఫైర్ డిపార్ట్ మెంట్కు చెందిన ఓ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 9 నెలల క్రితమే ఇతనికి వివాహం అయ్యింది. దీనిపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. అమిత్ బ�