DOWNWARD REVISION

    భారత్ లో ఆర్థిక,సామాజిక క్షీణత…..ఇలా అయితే 22వేల ఏళ్లు పడుతుందట

    January 23, 2020 / 11:30 AM IST

    భారతదేశం ఆర్థిక, సామాజిక క్షీణతను ఎదుర్కొంటున్నదని రిపోర్ట్ లు చెబుతున్నాయి. ఒక పేద కుటుంబం భారతదేశంలో ధనవంతులు కావడానికి కనీసం ఏడు తరాలు పడుతుందని గ్లోబల్ సోషల్ మొబిలిటీ రిపోర్ట్ తెలిపింది. ఒక ఉన్నత CEO యొక్క వార్షిక వేతనంతో సరిపోలడానికి, ఒ�

10TV Telugu News