dowry death

    Rajasthan: అక్కచెల్లెళ్లు సహా ఐదుగురి అనుమానాస్పద మృతి

    May 28, 2022 / 06:51 PM IST

    రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లు సహా ఇద్దరు చిన్నారుల మృతదేహాలు బావిలో లభించాయి. ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములను పెళ్లి చేసుకున్నారు.

10TV Telugu News