Home » Dr. Bharati Pravin Pawar
పబ్లిక్ ప్లేసుల్లో పొగ తాగిన వారిపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. భారీ సంఖ్యలో జరిమానాలు విధిస్తున్నారు. తెలంగాణలో ఈ ఏడాది 28 వేల మందికి జరిమానా విధించారు.
ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా రకం కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డా. భారతి పవార్ చెప్పారు.