Home » dragon country
డ్రాగన్ వంకర బుద్ధి.. భారత్కు కొత్త తలనొప్పి..!
ప్రపంచం దృష్టిలో డ్రాగన్ కంట్రీ ఇప్పటికే జిత్తులు మారిన దేశంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ చైనా తన వైఖరిలో మార్పు చేసుకొనే ఉద్దేశ్యం కనిపించడం లేదు. ఇప్పటికే అణ్వాయుధాలతో ప్రపంచ దేశాలు బిక్కుబిక్కుమంటుండగా డ్రాగన్ కంట్రీ ఇ
ఇండో-చైనా సరిహద్దుల్లో రేగిన వివాదమే ఇంకా ఎటూ తేలలేదు. అప్పుడే.. అరుణాచల్ప్రదేశ్పైనా కాంట్రవర్శీ క్రియేట్ చేస్తోంది చైనా. అరుణాచల్ప్రదేశ్గా భారత్ పిలిచే ప్రాంతాన్ని తామెప్పుడూ గుర్తించలేదంటోంది. అంతేకాదు.. అదే ప్రాంతంలో అదృశ్యమైన ఐదు�
కరీంనగర్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందా అనే ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన ముగ్గురికి వైరస్ సోకిందని తెలుస్తోంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ వార్త జిల్లాలో కలకలం రేపుతోంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నూతన
కరోనా వైరస్ విజృంభిస్తోంది. డ్రాగన్ కంట్రీ చైనాను వణికిస్తోంది. మెల్లిమెల్లిగా ఇతర దేశాలకు పాకుతుండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ వైరస్ బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 170 మంది మృతి చెందగా…8 వేల మందిక