Drauma

    రాత్రికి రాత్రే తొమ్మిది నెలల గర్భం మాయం

    May 4, 2020 / 04:55 AM IST

    ఇదొక వింత ఘటనే.. అసలు నిజమేనా? అబద్దమా? ఏది నిజం ఏది అబద్ధం.. అంతా అయోమయం.. జోగులాంబ గద్వాల జిల్లాలో కలకలం రేపుతున్న కథ ఇది. ప్రసవం కోసం వెళుతుంటే, దేవుడు కనిపించి, ఇంటికి తిరిగి వెళ్లమని చెప్పాడంటూ.. ఆపై ఇంటికి రాగానే కడుపులోని శిశువు మాయం అయిందంట

10TV Telugu News