Home » drawn
భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రా గా ముగిసింది. కాన్పూర్ వేదికగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయింది.
దసరా పండుగ రానున్న క్రమంలో పశ్చిమ బెంగాల్ చిత్రకారుడు గీసిన చిత్రం వివాదంగా మారింది. దుర్గామాతకు బుర్ఖా వేసాడు అంటూ అర్టిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.