Home » DRDO scientist Bharat Bhushan Kataria
ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఈ నెల 9న జరిగిన బాంబు పేలుడు ఘటన సంచలనం రేపింది. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో నివ్వెరపోయే విషయాలు తెలిశాయి.