Home » Drinking water supply
దక్షిణ మధ్య రైల్వే నిర్మిస్తున్న రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకం ఏర్పడకుండా కుకునూర్ పల్లి వద్ద భారీ పైపులైన్ను పక్కకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ పనులు కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాను బంద్ చేయటం జరుగుతుందని అధికారులు తె�
నగరంలోని మొత్తం 50 ప్రాంతాలు వర్షానికి బాగా దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగు నీరు రావని బీడబ్ల్యూఎస్ఎస్బీ అధికారులు సోమవారం పేర్కొన్నారు. కాగా, వరద ప్రభావిత ప్రాంతాలను సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సందర్శిం�