Home » droupadi murmu 15th president of india
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇవాళ జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం అనేక రంగాల్లో అభివృద్ధిలో దూసుకువెళుతోందని చెప్పారు. మనది శక్తిమంతమైన ప్రజ�
శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ సమావేశంకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు హాజరయ్యారు.
ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా జూలై 25న ఉదయం 10:14 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రపతి సచివాలయం శుక్రవారం ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్�
దేశంలో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠాన్ని ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపదీ ముర్ము అదిష్టించనున్నారు. గురువారం వెలువడిన రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఆమె ఘన విజయం సాధించడంతో 15వ రాష్ట్రపతిగా ఎన్ని�