Home » DroupadiMurmu
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదికోసం ఈనెల 28న తెలంగాణకు వస్తున్నారు. మూడు రోజులు ఇక్కడే ఉంటారు. ఢిల్లీ నుంచి 28న ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేటలోని విమానాశ్రయానికి చేరుకుంటారు.
రాష్ట్రపతిగా ముర్ము ఎన్నిక కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ వెంట బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా ఉన్నారు.