DSGMC

    Punjab Election : బీజేపీలో చేరిన అకాళీదళ్ ముఖ్య నేత

    December 1, 2021 / 08:58 PM IST

    అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంజాబ్‌ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శిరోమణి అకాళీదళ్‌ పార్టీ కీలక నేతగా కొనసాగిన మాజిందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు.

10TV Telugu News