dso

    ఇసుక పాలసీ, మైనింగ్ అధికారులకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు

    April 28, 2020 / 05:06 AM IST

    జగన్ సీఎం అయ్యాక కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇసుక మైనింగ్, రవాణా, విక్రయాల్లో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సీఎం జగన్ కొత్త పాలసీ రూపొందించారు. తాజాగా నూతన ఇసుక పాలసీని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయ�

10TV Telugu News