dubbaka polling percentage

    దుబ్బాకలో దాదాపు 80శాతం ఓటింగ్ నమోదు

    November 3, 2020 / 05:19 PM IST

    dubbaka polling percentage: దుబ్బాకలో ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. సాయంత్రం 5 గంటలలోపు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. దాదాపు 80 శాతం ఓటింగ్ నమోదైనట్టు సమాచారం. సాయంత్రం 5 తర్వాత కరోనా రోగులకు ఓటు హక్కు వేసే అవకాశం ఇచ్చారు అధ�

    ప్రశాంతంగా దుబ్బాక పోలింగ్, 55శాతం దాటిన ఓటింగ్ శాతం

    November 3, 2020 / 02:27 PM IST

    dubbaka by poll percentage : దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం(నవంబర్ 3,2020) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 55.52 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు పోలి�

10TV Telugu News