Home » Dubious Decisions
నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించగా.. భారత్ నిర్దేశించిన 186పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ చేరుకోలేకపోయింది. భారత్ బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోయాడు. ఆరు ఫోర్లు, మూడు సిక్స్లు కొట్టి 31 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. ఓపెనర్లు ర�