Home » Due to COVID 19
కరోనా వారియర్స్ గా పేరొందిని వైద్య సిబ్బంది ఆ మహమ్మారికే బలైపోతున్న ఘటనలో బాధను కలిగిస్తున్నాయి. వారి ప్రాణాలకు అడ్డువేసి వేలాదిమంది ప్రజల ప్రాణాల్ని కాపాడే డాక్టర్లు..నర్సులు..ఇతర వైద్య సిబ్బంది ఆ కరోనాకే బలైపోతున్న ఘటనలు అత్యంత విషాదాన్
కరోనా భయంతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. రేపు (మార్చి 21, 2020)న జరిగే పరీక్ష మాత్రం యథావిధిగా నిర్వహించాలని సూచించింది. మార్చి 23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలు