Home » Durgam Cheruvu cable bridge
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేస్తే జరిమానా తప్పదు. ఇటీవల అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాటిని ఉల్లంఘించి చాలా మంది సందర్శకులు తమ వాహనాలను వంతెనపై నిలుపుతున్నారు. మరీ ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత కూడా వాహనా
బ్రిటీష్ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా వెళ్లారు. తన కారు వెళ్తున్న సమయంలో ఆ దృశ్యాలను కెమెరాలో బంధించారు. వాటిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ దృశ్యాల్లో సాయంత్రం వేళ బ్రిడ్జి అందాలు సుందరంగా కని�
హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి తరహాలో కరీంనగర్ లో కూడా కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. అత్యాధునిక హంగులతో విదేశీ టెక్నాలజీతో చేపట్టిన దీని నిర్మాణం పూర్తవడంతో అధికారులు.. సామర్థ్య పరీక్షలు నిర్వహించారు.
Durgam Cheruvu Cable Bridge: హైదరాబాద్ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జిపై కారు బోల్తా కొట్టింది. టైరు పేలడంతో కారు పల్టీ కొట్టింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మాదాపూర్ నుంచి బంజారాహిల్స్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగ�
Durgam Cheruvu Cable Bridge: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దగ్గర సందర్శకుల పర్యటన ప్రమాదకరంగా మారుతోంది. ట్రాఫిక్ను లెక్క చేయకుండా.. బ్రిడ్జి మీద ప్రమాదకరంగా కొందరు ఫోటోలు దిగుతున్నారు. కొందరి ఉత్సాహం అటు వాహనదారులకు తలనొప్పిగా.. ఇటు సందర్శకుల ప్రాణాల మీద�
హైదరాబాద్ దుర్గం చెరువు బ్రిడ్జి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. కేబుల్ బ్రిడ్జిని త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన ముఖ్యమైన అంశం అన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కోసం ప్�