-
Home » During
During
Parrot Steals Reporter’s Earphone : దోపిడీ గురించి రిపోర్టు చేస్తుండగా.. జర్నలిస్టు ఇయర్ఫోన్ ఎత్తుకెళ్లిన చిలుక
చిలీ జర్నలిస్ట్ నికోలస్ క్రమ్ ఒక దోపిడీ గురించి రిపోర్టు చేస్తుండగా ఓ చిలుక అతన్ని ఆశ్చర్యపరిచింది. దేశంలోని ఒక ప్రాంతంలో జరిగిన దొంగతనం గురించి మాట్లాడుతున్నప్పుడు చిలుక అతని ఇయర్ఫోన్ను దొంగిలించిన దృశ్యం కెమెరాకు చిక్కింది.
Aircraft Crash 19 Killed : ల్యాండ్ అవుతుండగా నదిలో కుప్పకూలిన విమానం.. 19 మంది దుర్మరణం!
టాంజానియాలో ఘోర విమానం ప్రమాదం జరిగింది. విమానాశ్రయంలో ప్రయాణికుల విమానం ల్యాండ్ అవుతుండగా నదిలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రెసిషన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం బుకోబాలో ల్యాండ్ అవుతుండగా పైల�
MLC Kavitha : వచ్చే ఏడాది నుంచి కోలాట పోటీలు : ఎమ్మెల్సీ కవిత
ధర్మపురి స్ఫూర్తిగా వచ్చే ఏడాది నుంచి బతుకమ్మ, దసరా నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా కోలాట పోటీ లు నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.
Bengaluru Floods: బెంగళూరు కుండపోతపై సీఎం అత్యవసర సమీక్ష.. ఏమీ పట్టనట్లు నిద్రపోయిన మంత్రి
బీజేపీ నేత తేజస్వీ సూర్యపై సైతం కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది. తేజస్వీ సూర్య ఇంట్లో దోస తింటున్న వీడియో ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘ఒక పక్క బెంగళూరు మునిగిపోతుంటే సూర్య మాత్రం మంచి బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నారు. వరదలో మునిగిన
చంద్రబాబు ప్రచారంలో కనిపించని కేశినేని నాని..వ్యూహాత్మకమా? విభేదాలు సమసిపోలేదా?
చంద్రబాబు బెజవాడలో నిర్వహించిన ప్రచారంలో ఎంపీ కేశినేని నాని గైర్హాజరయ్యారు. మొన్నటి వరకు నానిపై విమర్శలు గుప్పించిన బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలు మాత్రం పాల్గొన్నారు.
క్రికెట్ ఆడుతూ..చనిపోయిన బ్యాట్స్ మెన్, వీడియో వైరల్
tournament at Jadhavwadi : ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అర్థం కాదు. మనమధ్యలోనే అంతసేపు గడిపిన వాళ్లు..కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. మరణం ఎటువైపు నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఉన్న చోటనే ప్రాణాలు కోల్పోతున్న ఘట
రైతు సంఘాల నేతలకు ఢిల్లీ పోలీసుల నోటీసులు
Delhi Police notices to farmers’ union leaders : కిసాన్ గణతంత్ర పరేడ్ లో హింసపై రైతు సంఘాల నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఘజిపూర్ సరిహద్దు వద్ద భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ కార్యాలయానికి నోటీసులు అంటించారు. ఢిల్లీ పోలీసులు మూడు పేజీల నోటీసుల్
ఎగురుతున్న విమానంలో అపద్బాంధవుడు…
The doctor who saved the baby’s life during the fligt travel : విమాన ప్రయాణంలో ఓ వైద్యుడు శిశువు ప్రాణం కాపాడారు. అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడం ఆగిపోయి, శరీరం నీలం రంగంలోకి మారిన రెండు నెలల పసిపాపకు ప్రణామ్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ మనీష్ గౌర్ చేసిన వైద్యం పునర్ జన్మనిచ్చినట్�
లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించిన సంస్థలకే ఈపీఎఫ్ రాయితీలు
లాక్ డౌన్ (మే 3, 202) వరకు అమలులో ఉంటుందని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో వంద లోపు కార్మికులు ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందాను భరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కార్మిక శాఖ చర్యలకు తీసుకోవడానికి సిద్ధమైంది.
COVID-19 సంక్షోభం… డాక్టర్గా పనిచేయనున్న ఐరిష్ ప్రధాని
ఐరిష్ ప్రధాన మంత్రి లియో వరద్కర్ దేశ మెడికల్ రిజిస్టర్లో తిరిగి చేరారు. వారానికి ఒక షిఫ్ట్ పని చేయనున్నారు.