Home » dutta rama chandra rao
కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నియోజక వర్గం నంచి టీడీపీ తరఫున పోటీ చేసి వల్లభనేని వంశీ గెలుపొందిన విషయం తెలిసిందే.
గన్నవరం వైసీపీలో ఆదిపత్యం పోరు రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీలో గ్రూపు తగాదాలకు ఫుల్ స్టాప్ పడని క్రమంలో తాజాగా గన్నవరం వంశీ, దుట్టాల పంచాయితీ తాడేపల్లి సీఎం జగన్ వద్దకు చేరింది.