-
Home » e-Gazette
e-Gazette
Government Orders : ఏపీ ప్రభుత్వ జీవోలకు ‘ఈ-గెజిట్’
September 8, 2021 / 12:13 PM IST
ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తిరిగి అందుబాటులో ఉంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఈ-గెజిట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.