Home » E-Rakshabandhan
రాష్ట్రంలో మహిళల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు. ఈ- రక్షాబంధన్లో భాగంగా.. యూట్యూబ్ ఛానల్ ద్వారా స్కూళ్లు, కాలేజీలు, వర్కింగ్ ఉమెన్కు సైబర్ సెక్యూరిటీ నిపుణులతో నెల రోజులపాటు ఆన్లైన్లో శిక్షణ నిర్వహిస్తా�