each one teach one

    2020ని మహిళా రక్షణ-రోడ్డు భద్రతా సంవత్సరంగా ప్రకటించిన డీజీపీ

    January 3, 2020 / 10:28 AM IST

    రాష్ట్రంలో వందశాతం అక్షరాస్యత సాధించేందుకు సీఎం కేసీఆర్‌ ‘ఈచ్‌వన్‌-టీచ్‌వన్‌' కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ‘ఈచ్‌వన్‌-టీచ్‌వన్‌' కార్యక్రమంలో పోలీస్ శాఖ పాల్గొంటుందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

    కేసీఆర్ కొత్త టార్గెట్ : అక్షర తెలంగాణ

    January 1, 2020 / 02:06 AM IST

    కొత్త సంవత్సరం ప్రారంభం  సందర్భంగా సీఎం కేసీఆర్ కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలన్న సంకల్పంతో ఈచ్‌ వన్‌-టీచ్‌ వన్‌ నినాదమిచ్చారు. వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తెలంగ�

10TV Telugu News