-
Home » EAPCET 2025 Notification
EAPCET 2025 Notification
ఈరోజే ఎప్సెట్ నోటిఫికేషన్.. 25 నుంచి దరఖాస్తులు.. బీటెక్ కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకేనా?
February 20, 2025 / 12:00 PM IST
AP EAPCET 2025 : ఏపీ ఎప్సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. జేఎన్టీయూహెచ్ ఫిబ్రవరి 20న ఎప్సెట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ నెల 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉండనుంది. పూర్తి వివరాల ఇలా ఉన్నాయి.